ఎంపీగా కింజరాపు రామ్మోహన్ నాయుడు లోక్సభలో ప్రమాణ స్వీకారం చేశారు. తెలుగులోనే రామ్మోహన్ నాయుడు ప్రమాణ స్వీకారం చేసి అందరినీ ఆకట్టుకున్నారు.