ఏపీలో హింసపై సిట్ ప్రాథమిక నివేదిక సిద్ధం

ఏపీలో జరిగిన హింసపై ప్రత్యేక విచారణ బృందం (సిట్) ప్రాథమిక నివేదిక సిద్ధం చేసింది. డీజీపీకి సిట్ నివేదిక అందించనుంది. ఇప్పటికీ మూడు జిల్లాల్లో రెండు రోజుల పాటు బృందం పర్యటించింది. స్థానిక నేతలు, పోలీసులను సిట్ అధికారులు విచారించింది.

సంబంధిత పోస్ట్