ఇందుకూరుపేటలో ప్రశాంతి రెడ్డి కుమార్తె ఎన్నికల ప్రచారం

ఇందుకూరుపేట మండలంలోని కొత్తూరు గ్రామంలో గురువారం సాయంత్రం కోవూరు టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుమార్తె నీలిమా రెడ్డి ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ టిడిపి ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలను స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు.

సంబంధిత పోస్ట్