కొడవలూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం

64చూసినవారు
కొడవలూరులో వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం
కొడవలూరు మండలం పద్మనాభ సత్రం, బసవయాపాలెం గ్రామాల్లో గురువారం సాయంత్రం వైసీపీ నేతలు ఎన్నికల ప్రచారం చేశారు. ప్రతి గడపకు తిరుగుతూ, అందరినీ ఆప్యాయంగా పలకరిస్తూ వైసిపి ప్రభుత్వంలో జరిగిన సంక్షేమ అభివృద్ధి గురించి స్థానిక ప్రజలకు వివరించారు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసిపి నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్