మాచర్లలోని పలు కేంద్రాల్లో పోలింగ్ నిలిచిపోయింది. ఈవీఎంలను పగలగొట్టడంతో 216, 205, 206, 207 పోలింగ్ బూత్ల నుంచి ఎన్నికల సిబ్బంది వెళ్లిపోయారు. దీంతో పోలింగ్ నిలిచిపోయింది. ఓటర్లు క్యూ లైన్లో బారులు తీరారు.