జగన్‌ను ఓడించిన ఆ ఆరుగురు?

ఏపీ ఎన్నికల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ ఘోరంగా ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే జగన్ ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారనే విషయంపై పలు కథనాలు వెలువడ్డాయి. తాజాగా జగన్‌ను ఆరుగురు వ్యక్తులు ఓడించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అందులో ప్రధాని నరేంద్ర మోడీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్ తల్లి విజయలక్ష్మి, జగన్ చెల్లెలు షర్మిల, సజ్జల రామకృష్ణా రెడ్డి ఉన్నారట. వీరి వల్లే ఏపీ ఎన్నికల్లో జగన్ ఓడిపోయారట.

సంబంధిత పోస్ట్