మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారం

మాయమాటలు చెప్పి బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన బోరబండ PSపరిధిలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ పరిధి రహమత్ నగర్ వాసి లక్ష్మణ్ బాబు డెలివరీ బాయ్ గా పనిచేస్తున్నాడు. ఈక్రమంలో ఓ బాలికను కొన్నాళ్లుగా ప్రేమిస్తున్నానంటూ వెంట తిరిగాడు. ఆమెకు మాయమాటలు చెప్పి వేరే ప్రాంతానికి తీసుకెళ్లి రూమ్ లో పలుమార్లు అత్యాచారం చేశాడు. దీంతో ఆమె కుటుంబసభ్యులు PSలో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్