జేపీ నడ్డాకు మరో కీలక పదవి..!

బీజేపీ రాజ్యసభ ఎంపీ జేపీ నడ్డా.. మోడీ 3.0 ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అలాగే ఆయనకు కీలకమైన ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మరియు రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖలను ప్రధాన మోడీ అప్పగించారు. ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆయన కేంద్రమంత్రి కాగా.. ఇప్పుడు రాజ్యసభలో కూడా సభా నాయకుడిగా ఏర్పాటు చేసే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్