హైదరాబాద్ లో విదేశాల నుంచి వచ్చిన విరాళాలు పక్కదారి పట్టించిన వ్యవహారంలో ఈడీ సోదాలు నిర్వహిస్తుంది. ఆపరేషన్ మొబిలిటీ (ఓఎమ్)పై మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. హైదరాబాద్లో 11 చోట్ల తనిఖీలు చేపట్టింది.