పూణె కారు ప్రమాదం కేసులో మైనర్‌కు బెయిల్

78చూసినవారు
పూణె కారు ప్రమాదం కేసులో మైనర్‌కు బెయిల్
పూణె కారు ప్రమాదంలో మైనర్ నిందితుడికి బాంబే హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. మే 19న మద్యం మత్తులో వేగంగా కారు నడిపి ఇద్దరు టెకీల మరణానికి ఈ బాలుడు కారణమయ్యాడు. అయితే ప్రమాదం జరిగిన గంటల వ్యవధిలోనే అతడికి బెయిల్ మంజూరు అయింది. ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా పెద్ద దుమారం చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో నిందితుడికి బెయిల్ రద్దు చేసింది. తిరిగి ఇన్ని రోజులకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్