ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టులో ఊరట

52చూసినవారు
ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ కు సుప్రీంకోర్టులో ఊరట
మనీలాండరింగ్ కేసులో జైలుశిక్ష అనుభవిస్తున్న ఆప్ మాజీ మంత్రి సత్యేందర్ జైన్ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ఆదేశించింది. బెయిల్ వ్యవహారాలను అనవసరంగా వాయిదా వేయొద్దని.. తదుపరి విచారణ సమయంలో పిటిషన్ పై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తన బెయిల్ పిటిషన్ పై హైకోర్టు ఆరువారాలు వాయిదా వేయడాన్ని సవాల్ చేస్తూ సత్యేందర్ జైన్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్