మంత్రులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే

53చూసినవారు
మంత్రులు ఆదాయపు పన్ను చెల్లించాల్సిందే
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని మంత్రులు ఇకపై సొంతంగా ఆదాయపు పన్ను చెల్లించాల్సిందేనని సీఎం మోహన్‌ యాదవ్‌ నేతృత్వంలో జరిగిన కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వమే ఆ భారాన్ని భరిస్తూ వస్తోంది. 1972 నుంచి ఈ నిబంధన అమల్లో ఉంది. దాదాపు 52 ఏళ్ల తర్వాత ఈ నిబంధనకు కేబినెట్‌ చరమగీతం పాడింది.

సంబంధిత పోస్ట్