ప్ర‌తి ఓటు విలువైన‌ది: ప్ర‌ధాని మోదీ

లోక్ సభ ఆరో దశ ఎన్నికలు జరుగుతున్న వేళ ప్రధాని మోదీ ఎక్స్ అకౌంట్లో ఆసక్తికర పోస్ట్ చేశారు. ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. "ప్రజాస్వామ్య దేశంలో ప్రతి ఓటూ ముఖ్యమే. ఓటు హక్కును వినియోగించుకుంటేనే ప్రజాస్వామ్యం అభివృద్ధి చెందుతుంది. మహిళలు, యువత అధిక సంఖ్యలో తరలి వచ్చి ఓటు వేయాలని కోరుతున్నా" అని మోదీ అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్