గిరిజనులపై కాల్పులు.. 13మంది మృతి

1981లో చట్టబద్ధమైన హక్కుల సాధన కోసం పీపుల్స్‌వార్‌ ఆధ్వర్యంలో గిరిజన రైతు కూలీ సంఘం పేరిట ఇంద్రవెల్లిలో గిరిజన బహిరంగ సభ ఏర్పాటు చేశారు. అయితే ఈ సభకు వస్తున్న గిరిజనులను ఆపాలని పోలీసులు చూశారు. ఈ నేపథ్యంలో ఓ జవాన్‌ గిరిజన యువతితో అసభ్యంగా ప్రవర్తించడంతో.. ఆ యువతి జవాన్‌పై చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేసింది. దీంతో పోలీసులు గిరిజనులపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో 13 మంది గిరిజనులు నెలకొరిగారు.

సంబంధిత పోస్ట్