దర్శన టికెట్ల పేరుతో మోసం.. తిరుమలలో దళారీ అరెస్ట్

తిరుమలలో అధిక ధరలకు దర్శన టికెట్లు విక్రయిస్తున్న ఓ దళారిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. భక్తులకు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్లను.. దళారి అధిక ధరలకు విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. భక్తుల ఫిర్యాదుతో టీటీడీ విజిలెన్స్ విచారణ చేపట్టి నిందింతుడు బాలాజీ నగర్‌కు చెందిన రాజశేఖర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరాదికి చెందిన పాలకమండలి సభ్యుడి ద్వారా వీఐపీ టికెట్లను రాజశేఖర్ పొందినట్లు తేలింది.

సంబంధిత పోస్ట్