త్వరలో ‘జైభీమ్’ హీరోయిన్ ప్రేమ వివాహం?

61చూసినవారు
త్వరలో ‘జైభీమ్’ హీరోయిన్ ప్రేమ వివాహం?
కోలీవుడ్ హీరోయిన్ రజిషా విజయన్ త్వరలోనే సినిమాటోగ్రాఫర్ టోబిన్ థామస్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. వీరిద్దరూ కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. వారు కలిసి దిగిన ఫొటోలను ఇన్‌స్టాలో పోస్టు చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరింది. రజిషా తెలుగులో రవితేజ సరసన 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాలో నటించారు. కర్ణన్, జైభీమ్, సర్దార్ వంటి చిత్రాలతో మంచి పేరు సంపాదించుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్