హష్ మనీ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు

77చూసినవారు
హష్ మనీ కేసు.. ట్రంప్‌ను దోషిగా తేల్చిన కోర్టు
న్యూయార్క్ హష్ మనీ కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దోషిగా తేలింది. అడల్ట్ స్టార్ స్టార్మీ డేనియల్స్ అక్రమంగా డబ్బులు చెల్లించారని, ఆ చెల్లింపుల వివరాలను రికార్డుల్లో చూపించలేదని ఆయనపై వచ్చిన ఆరోపణలు వాస్తవమేనని కోర్టు గుర్తించింది. మొత్తం 34 ఆరోపణలపై ఆయన దోషిగా తేలింది. జులై 11న శిక్ష ఖరారు కానుంది.దీంతో నేరం రుజువైన తొలి అమెరికా మాజీ అధ్యక్షుడిగా ట్రంప్ నిలిచారు.

సంబంధిత పోస్ట్