నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో శుక్రవారం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేందర్ ను ఐఎన్టియుసి ఆధ్వర్యంలో అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ తాలూకా అధ్యక్షులు మహబూబ్ అలీ, యూనియన్ నాయకులు పాల్గొన్నారు.