ఈసారి 400 సీట్లు గెలుపు ఖాయం: కిషన్ రెడ్డి

79చూసినవారు
ఈసారి 400 సీట్లు గెలుపు ఖాయం: కిషన్ రెడ్డి
రాష్ట్రంలో ప్రధాని మోదీ ప్రభంజనం మొదలైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి గంగవరపు కిషన్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి డీకే అరుణతో కలిసి బిజెపి ఎంపీ కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. దేశవ్యాప్తంగా ఈసారి మోదీ ప్రభంజనంతో 400 సీట్లను గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. పాలమూరు ఎంపీ అభ్యర్థి డీకే అరుణను భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్