నేడు మక్తల్ లో డీకే అరుణ ప్రచారం

నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని కృష్ణ, మాగనూరు మండలాలలో గురువారం పాలమూరు బిజెపి ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఎన్నికల ప్రచారం చేయనున్నారని కృష్ణ మండల అధ్యక్షులు శ్రీనివాసులు తెలిపారు. నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో పాలమూరు ఎంపీ సీటును ప్రధాని మోడీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు.

సంబంధిత పోస్ట్