ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ ప్రాంతంలో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసుల కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు చనిపోయారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసుల మధ్య కాల్పులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.