పాలేరు జలాశయంలో చేప పిల్లలు వదిలిన మంత్రి పొంగులేటి

భారీ వరదల వల్ల మత్స్యకారులు తీవ్రంగా నష్ట పోయారని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మంగళవారం కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ లో చేప పిల్లలను వదిలి కార్యక్రమాన్ని ప్రారంభించారు. మత్యకారులకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వం తీరుస్తుందని, ప్రజలు కోరి తెచ్చుకున్న ప్రభుత్వంలో పేదోడి మొఖంలో చిరునవ్వు చూడటమే తమ లక్ష్యమన్నారు. వరదల వల్ల ఇళ్లు పూర్తిగా దెబ్బతిన్న వారికి త్వరలోనే ఇళ్లు ఇస్తామన్నారు.

సంబంధిత పోస్ట్