గండి పూడ్చివేత పనులను పరిశీలించిన పొంగులేటి

కూసుమంచి మండలం పాలేరు వద్ద భారీ వరదకు ఎడమ కాల్వకు గండి పడిన ప్రాంతాన్ని, జరుగుతున్న కట్ట పనులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. అధికారులకు కాల్వ కట్ట మరమ్మతు పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశాలిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు బేబీ స్వర్ణ కుమారి, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్