మానవత్వం చాటుకున్న గుర్రాల శ్రీనివాస్ రెడ్డి

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం జల్లేపల్లి గ్రామానికి చెందిన దారా మల్సూర్, రమణ దంపతులకు ఇద్దరకు కిడ్నీలు పాడైపోవడంతో సమాచారం తెలుసుకున్న మంజీర వైన్స్ ల అధినేత శ్రీనివాసరెడ్డి మంగళవారం తన వంతు సహాయంగా 20000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో పొట్ల కిరణ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్