ఫ్యామిలీ పెన్షన్ జీవో సవరణకు చొరవచూపాలి

సీపీఎస్ ఉద్యోగుల ఫ్యామిలీపెన్షన్ జీవో సవరనకు ఎంపీ రఘు వీర్ రెడ్డి చొరవ చూపాలని సిపిఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నాగవెల్లి ఉపెందర్ కోరారు. ఈ మేరకు బుధవారం రఘువీర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించి మాట్లాడారు. రిటైర్డ్ సి. పి. ఎస్ ఉద్యోగులు మరణిస్తే వారికుటుంబ సభ్యులకు పెన్షన్ ఇవ్వడం లేదని, పెన్షన్దారుల ఆర్థికంగా ఇబ్బందులు గుర్తించి ప్రభుత్వం ఫ్యామిలీ పెన్షన్ పునరుద్దరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్