ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు

నల్గొండ ఖమ్మం వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సోమవారం మిర్యాలగూడ నియోజకవర్గపరిధిలో జరిగిన ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. మందకొడిగా ప్రారంభమైన ఓటింగ్ మధ్యాహ్ననికి ఊపందుకుంది. పోలింగ్ సరళిని అదనపు కలెక్టర్ పూర్ణ చందర్ రావు పరిశీలించగా డీఎస్పీ రాజశేఖర్ రాజు పటిష్ట పోలీసు బందోబస్త్ ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్