మోదీపై ప్రజల్లో మరింత సానుకూలత పెరిగింది: ఎంపీ లక్ష్మణ్‌

మోదీపై ప్రజల్లో మరింత సానుకూలత పెరిగిందని బీజేపీ నేత, MP లక్ష్మణ్‌ అన్నారు. అన్ని పార్టీల కంటే బీజేపీనే ఎక్కువ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశాన్ని ముందుకు తీసుకువెళ్లే సత్తా మోదీకి ఉందని ప్రజలు నమ్మారని చెప్పారు. రుణమాఫీ అమలుకాకుంటే ఆగస్టు సంక్షోభం తప్పదన్నారు. భవిష్యత్తులో కాంగ్రెస్ లో BRS విలీనం అవుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్