మంచిర్యాల ఎల్ఐసీ కాలనీలో దారుణం జరిగింది. పెదనాన్న, తమ్ముడిపై రాజేందర్ అనే వ్యక్తి కత్తితో దాడి చేశారు. రూ. 2 లక్షల విషయంలో తమ్ముడు సుజిత్ గొంతు కోశాడు. అడ్డువచ్చిన సుజిత్ తండ్రి లచ్చయ్య పైనా ఘోరంగా దాడి చేశారు. సుజిత్ పరిస్థితి విషమంగా ఉండటంతో మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు.