వైసీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్

67చూసినవారు
వైసీపీలో చేరిన ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్
ఏపీసీసీ కిసాన్ సెల్ ప్రెసిడెంట్ జెట్టి గురునాథరావు, జంగారెడ్డి మాజీ జెడ్పీటీసీ ముప్పిడి శ్రీనివాస్ వైసీపీలో చేరారు. తాడేపల్లిలో సీఎం జగన్ సమక్షంలో వారు పార్టీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి, ఏలూరు ఎమ్మెల్యే ఆళ్ల నాని తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్