2023 జగన్‌ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసింది: బుద్దా వెంకన్న

81చూసినవారు
2023 జగన్‌ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసింది: బుద్దా వెంకన్న
చంద్రబాబు అరెస్టుతో జగన్‌ పతనం ప్రారంభం కాదు.. అంతమైందని టీడీపీ నేత బుద్దా వెంకన్న అన్నారు. చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేయడమే ఇక మిగిలిందన్నారు. తెదేపా-జనసేన ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 2023 జగన్‌ విధ్వంస నామ సంవత్సరంగా ముగిసిందని, 2024లో రాక్షస పాలన పోయి ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని అన్నారు.

సంబంధిత పోస్ట్