భారత్‌కు పుతిన్ ప్రత్యేక సందేశం

67చూసినవారు
భారత్‌కు పుతిన్ ప్రత్యేక సందేశం
ప్రపంచం నూతన సంవత్సరంలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్బంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రత్యేక సందేశం పంపించారు. అంతర్జాతీయంగా క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ.. మాస్కో-భారత్ మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగుతున్నాయని సందేశంలో పేర్కొన్నారు. ఈ ఏడాదిలో జరిగిన అభివృద్ధిని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్