25 వేల టీచర్ పోస్టులు ఖాళీ: ఎమ్మెల్సీ కేఎస్

54చూసినవారు
25 వేల టీచర్ పోస్టులు ఖాళీ: ఎమ్మెల్సీ కేఎస్
ఏపీలో 25 వేల ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే ప్రభుత్వం కేవలం 6100 పోస్టుల భర్తీ చేయనుండటం దారుణమని ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు అన్నారు. విద్యారంగంపై ప్రభుత్వానికి ఎంత శ్రద్ధ ఉందో దీని ద్వారా తెలుస్తోందని ఆయన విమర్శించారు. గవర్నర్ ప్రసంగంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి ప్రస్తావనే లేదని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్