రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై 4 శ్వేతపత్రాలు

57చూసినవారు
రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై 4 శ్వేతపత్రాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పులు, వాస్తవ ఆర్థిక పరిస్థితులపై 4 శ్వేతపత్రాలు విడుదల చేయాలని నిర్ణయించినట్లు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వెల్లడించారు. కార్పొరేషన్ల ద్వారా చేసిన అప్పు ఎంత? ఎంత మొత్తాన్ని ఖర్చు చేశారు? ఎందుకోసం ఖర్చు చేశారు? ఐదేళ్లుగా ఉన్న పెండింగ్ బిల్లులపై లోతుగా వివరాలు సేకరిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రభుత్వంలోని ప్రతి శాఖ నుంచి నివేదికలు కోరినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్