కౌంటింగ్ వేళ వైసీపీలో కీలక పరిణామం

71చూసినవారు
కౌంటింగ్ వేళ వైసీపీలో కీలక పరిణామం
ఏపీ ఎన్నికల కౌంటింగ్ వేళ వైసీపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కౌంటింగ్ అప్పుడు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీ అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అధికార యంత్రాంగంపై అనుమానాలు ఉన్న నేపథ్యంలో అందరూ ప్రజాస్వామ్యయుతంగా కౌంటింగ్ జరిగేలా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. ప్రజల ఆదరాభిమానాలతో వైసీపీ తిరిగి విజయం సాధించబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్