పొలంలో పని చేస్తూ కుప్పకూలి చనిపోయిన రైతు (వీడియో)

79చూసినవారు
ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో తాజాగా విషాద ఘటన జరిగింది. జిరాన్ గ్రామానికి చెందిన బేగరాజ్ సింగ్ (55) అనే రైతుచెరుకు తోటలో పని చేస్తూ ఓ రైతు ఒక్కసారిగా కుప్పకూలి చనిపోయాడు. ఈ ఘటనతో మృతుడి కుటుంబంలో కన్నీటి ఛాయలు అలముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్