మాజీ సైనిక ఉద్యోగి కుటుంబం ఆత్మహత్యాయత్నం (వీడియో)

60చూసినవారు
పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం రావిపాడులో మాజీ సైనిక ఉద్యోగికి ఇచ్చిన స్థలంలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని దళిత వర్గ నేతలు ఆందోళన చేపట్టారు. వారిని అడ్డుకునేందుకు వెళ్లిన మాజీ సైనిక ఉద్యోగి భార్య విజయలక్ష్మిపై నిన్న దాడి చేశారు. ఈ క్రమంలో అధికారులు మాజీ సైనిక కుటుంబం ఇంటికి నోటీసులు అంటించారు. తప్పుడు నోటీసులు అంటించారని విజయలక్ష్మి దంపతులు ఆందోళనకు దిగారు. ఆత్మహత్యాయత్నంకు పాల్పడగా.. పోలీసులు అడ్డుకున్నారు.

సంబంధిత పోస్ట్