అమ్మనే గెంటేసిన వ్యక్తికి వీళ్ల విలువేం తెలుస్తుంది

74చూసినవారు
అమ్మనే గెంటేసిన వ్యక్తికి వీళ్ల విలువేం తెలుస్తుంది
అంగన్వాడీలపై ఎస్మా ప్రయోగించడంపై నారా లోకేష్ మండిపడ్డారు. అమ్మనే గెంటేసిన వ్యక్తికి అంగన్వాడీల విలువ ఏం తెలుస్తుందని లోకేష్ అన్నారు. ప్రభుత్వం తక్షణమే జీవో నెంబర్ 2ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ అహంకారానికి, అంగన్వాడీల ఆత్మగౌరవానికి మధ్య జరగుతున్న యుద్ధంలో అంతిమ విజయం అంగన్వాడీలదే అని ట్వీట్ చేశారు.

సంబంధిత పోస్ట్