గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కిడ్నాప్ కలకలం రేపింది. విడదల రజినీ పేరుతో ఉన్న మహిళను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. వ
ిడదల రజినీ అనే మహిళ స్వాతంత్య్రగా నామినేషన్ వేసేందుకు సిద్ధమైంది. మహిళను కిడ్నాప్ చేశారంటూ బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమో ఆచూకీని పోలీసులు గుర్తించారు. స్వచ్ఛందంగానే నామినేషన్ వేసేందుకు సిద్ధమైనట్లు ఆమె వెల్లడించారు. మహిళతో
టీడీపీ నామినేషన్ వేయిస్తుందని
వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.