ఆంధ్రప్రదేశ్ లోని 352 కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లో (కేజీబీవీ) 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల కోసం ఏడు, ఎనిమిది, తొమ్మిది తరగతుల్లో మిగిలిన సీట్ల భర్తీ కోసం ఇంటర్మీడియట్ లో అర్హులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది. అనాథలు, బడి బయట ఉన్న పిల్లలు, బడి మధ్యలో మానేసిన వారు అర్హులు. 11 వ తేదీలోగా https://apkgbv.apcfss.in వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకోవాలి.