ఏపీలోని ఆ జిల్లాలకు అలర్ట్

85చూసినవారు
ఏపీలోని ఆ జిల్లాలకు అలర్ట్
ఏపీలోని పలు జిల్లాలకు ఈరోజు నుంచి 3 రోజుల పాటు తీవ్రమైన వడగాలలు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. సత్యసాయి, కడప, నెల్లూరు, అనంతపురం, నంద్యాల, కర్నూలు, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ప్రజలు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, బయటకు వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్