బిహార్‌లో 40 స్థానాల్లో ఎన్డీయేదే విజయం: మోదీ

81చూసినవారు
బిహార్‌లో 40 స్థానాల్లో ఎన్డీయేదే విజయం: మోదీ
బిహార్‌లోని మొత్తం 40 లోక్‌సభ స్థానాల్లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ ధీమా వ్యక్తం చేశారు. బిహార్ పర్యటనలో ఉన్న మోదీ గురువారం జముయ్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగించారు. చిరాగ్ పాశ్వాన్ ఎన్డీయే కూటమిలోకి రావడం ఎంతో సంతోషంగా ఉందని కొనియాడారు. బీజేపీ హయాంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని వెల్లడించారు. కేవలం బిహారే గాక దేశమంతా బీజేపీ, ఎన్డీయేలకు అనుకూలంగా ఉందని తెలిపారు.

సంబంధిత పోస్ట్