ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ గుడ్ బై?

1541చూసినవారు
ముంబై ఇండియన్స్‌కు రోహిత్‌ గుడ్ బై?
ఐపీఎల్-2024 సీజన్ ముగిసిన అనంతరం రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ ప్రాంఛైజీని వీడనున్నాడని తెలుస్తోంది. ఈ మేరకు జాతీయ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రస్తుత ముంబై జట్టులోని ఒకరు ఈ విషయాన్ని మీడియాకు లీక్ చేశారని కథనాలు వస్తున్నాయి. కెప్టెన్సీ మార్పు, హార్దిక్ పాండ్యతో భిన్నాభిప్రాయాల కారణాలతో రోహిత్ అసంతృప్తిగా ఉన్నాడని సదరు ఆటగాడు వెల్లడించాడని పేర్కొన్నాయి. అయితే దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్