రాష్ట్రంలో అన్ని శాఖలు పడకేశాయని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ.. ‘జూన్ 9న సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తారు. రాష్ట్రంలోని వైద్య శాఖ అనారోగ్య స్థితిలో ఉంది.
వైసీపీ నేతల మాదిరిగా నేను అవినీతి చేయలేదు.
వైసీపీ నేతల ఆరోపణపై నెల్లూరులో సమాధానం చెబుతా.’ అని అన్నారు.