చిలకలగెడ్డ పంచాయతీలో పొలం పిలుస్తుంది కార్యక్రమం

59చూసినవారు
చిలకలగెడ్డ పంచాయతీలో పొలం పిలుస్తుంది కార్యక్రమం
అనంతగిరి మండలం చిలకలగడ్డ పంచాయతీలో మంగళవారం 'పొలం పిలుస్తుంది' కార్యక్రమాన్ని సర్పంచ్ మజ్జి అప్పారావు మరియు ఎంపీటీసీ మెతుల అధ్యక్షతన నిర్వహించారు. జడ్పీటీసీ దీసరి గంగరాజు మాట్లాడుతూ, ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు సహాయపడుతుందన్నారు. ఆధునిక వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక ఉత్పత్తి సాధించడం, నిక్కర ఆదాయాన్ని పెంచడం లక్ష్యమన్నారు.

సంబంధిత పోస్ట్