అల్లూరి సీతారామరాజు జిల్లా పెదబయలు మండలం కిముడుపల్లి పంచాయతీకి చెందిన మారుమూల గ్రామమైన మరడపల్లి గ్రామంలో ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పనిదినాలు కల్పించాలి యువతి యువకులు ఉపాధి కోసం వలస వెళ్ళిపోతున్నారు,కావున 18 ఏళ్ళు నిండిన స్త్రీ, పురుషులకు కూడా ఉపాధి హామీ జాబ్ కార్డులులో ఎండింగ్ చేసి పనికల్పించినట్లు అయితే వలస వెళ్లా కూండా గ్రామస్థాయిలో ఉంటారని గ్రామస్తులు తెలిపారు.