వడ్డాదిలో ఇసుక రీచ్ ను పరిశీలించిన అధికారులు

80చూసినవారు
వడ్డాదిలో ఇసుక రీచ్ ను పరిశీలించిన అధికారులు
బుచ్చియ్యపేట మండలంలోని ఇసుక రీచ్ లను అధికారుల బృందం పరిశీలించింది. తహసీల్దార్ ఎంవి లక్ష్మి, ఎంపీడీఓ విజయలక్ష్మి, ఈఓపీఆర్డి విజయలక్ష్మి వడ్డాది సంతబయలులోని ఇసుక రీచ్ ని శుక్రవారం పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీ విధానం అమలు చేస్తున్న నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు మండలంలో ఉన్న ఇసుక రీచ్ లను గుర్తిస్తున్నారు. స్థానిక అవసరాలకు ఉచితంగా ఇసుకను అందించనున్నారు.

సంబంధిత పోస్ట్