సబ్ జైలు సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి

62చూసినవారు
సబ్ జైలు సందర్శించిన జూనియర్ సివిల్ జడ్జి
చోడవరం ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి జి స్వర్ణ శనివారం చోడవరం సబ్ జైలు సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీలతో ముచ్చటించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రతిరోజు వారు తినే ఆహారం తనిఖి చేశారు. అందరూ శాంతిగా మెలగాలని, మార్పు రావాలని సమాజంలో చక్కగా మెలగాలని సూచించారు.

సంబంధిత పోస్ట్