ఈస్ట్ జోన్ ఏసీపీగా లక్ష్మణమూర్తి

77చూసినవారు
ఈస్ట్ జోన్ ఏసీపీగా లక్ష్మణమూర్తి
విశాఖ నగరం ఈస్ట్ జోన్ ఏసీపీగా కొండపల్లి లక్ష్మణమూర్తి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. గంజాయి మాదకద్రవ్యాల రవాణాను అరికట్టడంపై దృష్టి సారిస్తానని అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తానని పేర్కొన్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికడతానని అన్నారు. మహిళలు బాలికల రక్షణ పై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు.

సంబంధిత పోస్ట్