విశాఖ: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

55చూసినవారు
విశాఖ: జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
గాజువాక ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుతో జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి, సింహాచలం ట్రస్ట్ బోర్డ్ మాజీ సభ్యులు గంట్ల శ్రీనుబాబు సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సింహాద్రి అప్పన్న జ్ఞాపికను స్వామివారి ప్రసాదాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు. జర్నలిస్టుల పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యేకు విజ్ఞప్తి చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్