గ్రామసభ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం

63చూసినవారు
గ్రామసభ ద్వారా ప్రజా సమస్యల పరిష్కారం
గ్రామసభ ద్వారా ప్రజా సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తామని సచివాలయ కార్యదర్శి రాంబాబు అన్నారు. శుక్రవారం హుకుంపేట మండలంలోని పాతకోట పంచాయతీ కేంద్రం గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో డ్రైనేజీలు సిసి రోడ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు పంపించమని త్వరలో వాటి నిర్మాణానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ రామలింగం జనసేన పార్టీ నేతలు కోటిపడాల్ తదితరులున్నారు.

సంబంధిత పోస్ట్